ఛార్జీలను ఖరారు చేసిన ప్రభుత్వం
వాహనాల నంబర్ ప్లేట్లను ప్లేట్లను మార్చాలని ఆదేశించిన ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్ ప్లేట్ ఛార్జిలను కూడా ఖరారు. వాహనం రకాన్ని బట్టి రూ రూ .320 మొదలుకుని గరిష్టంగా రూ .800 వరకు చెల్లించాల్సి. నకిలీ నంబర్ ప్లేట్ల వినియోగాన్ని కట్టడి చేయడం చేయడం, వాహనాల చోరీలను నియంత్రించడంలో భాగంగా ఈ చర్యలు. సుప్రీం కోర్టు కోర్టు ఆదేశాల నేపథ్యంలో రవాణా శాఖ జారీ చేసినట్టు చేసినట్టు. 2019 ఏప్రిల్ 1 నుంచి తయారైన తయారైన వాహనాలకు హైసెక్యూరిటీ ప్లేట్ ప్లేట్ నిబంధన ఇప్పటికే దేశ అమల్లో. పాత వాహనాలు కూడా కూడా ఇందుకు నంబర్ ప్లేట్లను మార్చాల్సి.