భారీ ఏర్పాట్లు….
- కల్యాణ వేదిక ప్రాంగణం ప్రాంగణం వద్ద 147 గ్యాలరీలలో 60 వేల మంది సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేందుకు ఏర్పాటు.
- ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారామెడికల్, టిటిడి, ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు.
- కల్యాణ వేదిక ప్రవేశ ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా ప్రత్యేకంగా 28 కౌంటర్లు ఏర్పాటు.
- కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి ప్రతి ముత్యాల తలంబ్రాలు తలంబ్రాలు, శ్రీవారి శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణం, అన్నప్రసాదాలు అన్నప్రసాదాలు.
- నడిచి వచ్చే భక్తుల సౌకర్యార్థం 11 ప్రాంతాలలో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు.
- ఆలయ సమీపంలో 3 వేల మంది భక్తులు వేచి ఉండేందుకు ఉండేందుకు, క్యూ లైన్లలో వెళ్ళెందుకు జర్మన్ షెడ్లు ఏర్పాటు.
- శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఉండే భక్తులతో పాటు పాటు, కల్యాణం కల్యాణం వచ్చిన భక్తులందరూ శ్రీ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా 23 ఎల్ ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు.
- టిటిడి విజిలెన్స్ విభాగం నుండి 400 మంది, జిల్లా జిల్లా యంత్రాంగం నుంచి నుంచి 2500 మంది భద్రతా సిబ్బందిని.
- కామన్ కమెండ్ కమెండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా చర్యలు చర్యలు. ఫైర్ ఫైర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలు అందుబాటులో.
- కళ్యాణానికి విచ్చేసి భక్తులు భక్తులు వాహనాల పార్కింగ్ కొరకు వద్ద 2, సాయి నగర్ వద్ద 3 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు ఏర్పాటు.
ఒంటిమిట్ట శ్రీ శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 గంటలకు గరుడ గరుడ వాహనంపై సీతారామలక్ష్మణులు భక్తులకు భక్తులకు అభయమిచ్చారు అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని.